మేధావి అంటే సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు


పండితుడు అంటే అధ్యయనపరుడు
మేధావి అంటే సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు
బుద్ధుని తరువాత సమాజాన్ని మార్చే సూత్రాలు ఇచ్చినవాడు అంబేడ్కరే
అందుకే ఆయన మేధావి
మన పండితులు తిలక్,గాంధీ,నెహ్రు,ఠాగూర్,వివేకానందుడు
వీళ్ళందరూ సమాజాన్ని వ్యాఖ్యానించినవారే
అంబేడ్కర్ సమాజ పునర్నిర్మాణానికి సూత్రాలను నిర్మించారు
సమధర్మం,సత్యవాక్కు,సునీతి,సహనత,సచ్ఛీలత,సమ్యక్ దృష్టిని బోధించారు
అందుకే ఆయన మహా బోధి
రెండువందల భాషలు,వివిధ మతాలు,జాతులు కలసి జీవించే ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన మేధావి
ఆయనే నేటి భారతదేశ పునర్నిర్మాణానికి మార్గం.

No comments:

Post a Comment