మనిషిని మనిషి ప్రేమించడమే మానవ ధర్మం!

బ్రాహ్మణుల్లో పండితులేగాని మేధావులు లేరని అంబేద్కర్ చెప్పారు
ఇది అక్షర సత్యం
మానవుణ్ణి విభజించడం ధర్మమెలా అవుతుంది ?
సామాజిక సంబంధాలు చిక్కబరిచింది బుద్ధుని తరువాత అంబేడ్కరే
ఇతరుల శ్రమను దోచుకోవడం బ్రాహ్మణ ధర్మం
ఇతరులను ప్రేమించడం దళిత ధర్మం
దళిత పల్లెల్లో ఇప్పటికీ భౌద్ధ సంస్కృతే వుంది
మానవత్వ పరిమళాలు ప్రసరిస్తున్నాయి
మనిషి మనుగడకు ఊపిరి కరుణ, ప్రేమలే
మనిషి పూజించాల్సింది రాతి విగ్రహాలను కాదు
మనిషిని మనిషి ప్రేమించడమే మానవ ధర్మం!

No comments:

Post a Comment